వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
భారతదేశంలోని అత్యంత పవిత్ర శైవ పుణ్య క్షేత్రం అమర్నాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 45 రోజుల యాత్రను 15 రోజులకు కుదించింది. జులై 21న మొదలై ఆగస్టు 3న ముగుస్తుందని తెలిపింది. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి ఇచ్చింది …
భారతదేశంలోని అత్యంత పవిత్ర శైవ పుణ్య క్షేత్రం అమర్నాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 45 రోజుల యాత్రను 15 రోజులకు కుదించింది. జులై 21న మొదలై ఆగస్టు 3న ముగుస్తుందని తెలిపింది. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి ఇచ్చింది కేంద్రం. పహల్గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గంను మూసివేసినట్లుగా తెలిపారు. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదని ప్రకటించింది. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించింది. చైనా- భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు కొనసాగుతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా కేసుల్లో మూడో స్థానానికి రష్యా మరణాలను దాచిపెడుతోందన్న విమర్శలు గుండెపోటు, లుకేమియా కారణంగా 60 శాతం మరణాలు రష్యాలో సంభవిస్తున్న మరణాలన్నింటికీ కరోనా వైరస్ కారణం కాదని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 60 శాతం మరణాలకు గుండెపోటు, లుకేమియా …
రష్యాలో సంభవిస్తున్న మరణాలన్నింటికీ కరోనా వైరస్ కారణం కాదని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 60 శాతం మరణాలకు గుండెపోటు, లుకేమియా వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులే కారణమని పేర్కొంది. కరోనా కోరల్లో చిక్కుకున్న రష్యాలో ఇప్పుడు కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు తొలి పది స్థానాల్లో కనిపించని రష్యా ఇప్పుడు ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,62,843 కేసులు నమోదు కాగా, 2,418 మంది మరణించారు. 58,226 మంది కోలుకోగా, 2,02,199 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.కేసులు సంఖ్య శరవేగంగా పెరుగుతున్నప్పటికీ మరణాలు మాత్రం అతి తక్కువగా నమోదవుతుండడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కావాలనే మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోందన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆరోగ్యశాఖ ఏప్రిల్లో కరోనా కారణంగా 639 మంది మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 60 శాతం మరణాలకు కరోనా కారణం కాదని పేర్కొంది. వీటికి గుండెపోటు, లుకేమియా వంటి వ్యాధులే కారణమని వివరించింది.