వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
14 ఏళ్ల బాలిక పెళ్లికాకుండానే తల్లికావడం, సదరు వ్యక్తి పేరు చెప్పేందుకు నిరాకరించడంతో తన అన్న సహాయంతో ఆమె తండ్రి తలనరికి హత్య చేశాడు. ఘటన ఉత్తర్ప్రదేశ్లోని సిధౌలి ప్రాంతంలోని దుల్హా పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తల తెగిన బాలిక …
14 ఏళ్ల బాలిక పెళ్లికాకుండానే తల్లికావడం, సదరు వ్యక్తి పేరు చెప్పేందుకు నిరాకరించడంతో తన అన్న సహాయంతో ఆమె తండ్రి తలనరికి హత్య చేశాడు. ఘటన ఉత్తర్ప్రదేశ్లోని సిధౌలి ప్రాంతంలోని దుల్హా పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తల తెగిన బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ ఎస్ ఆనంద్ బుధవారం తెలిపారు. కేసు దర్యాప్తు సమయంలో బాలిక ఆరు నెలల గర్భవతి, పరువు హత్య కేసుగా ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఎస్పీ తెలిపారు. సెప్టెంబర్ 24న బాలిక హత్యకు గురైనట్టు ఆయన పేర్కొన్నారు. బాధితురాలి తండ్రి చెప్పిన దాని ప్రకారం.. తన కూతురు గర్భవతి అని, ఇందుకు కారణమైన వ్యక్తి గురించి అడిగితే.. పేరును వెల్లడించలేదని, దీంతో కోపోద్రిక్తుడై గొంతు నులిమాడని చెప్పారు. నిందితుడు కూతురుని గర్భవతిని చేసిన వ్యక్తితో పెళ్లి చేయాలని అనుకున్నాడని ఎస్పీ వివరించారు. యువతి చనిపోయిన అనంతరం తల నరికి.. తర్వాత మృతదేహాన్ని నుల్లా (డ్రెయిన్) సమీపంలో పారేశాడని పేర్కొన్నారు. సంఘటన అనంతరం ఆమె సోదరుడు పారిపోయాడని, తండ్రిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరిపై ఐపీసీ 302, 201 కింద ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే బాలిక గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిని సైతం గుర్తించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని మేడారంలో గల జంపన్న వాగులో రెడ్డిగూడెంకు చెందిన పల్లపు తరుణ్ అనే బాలుడు గల్లంతయ్యాడు. తరుణ్ గ్రామానికి చెందిన మరో ఇద్దరు బాలురతో కలిసి ముగ్గురు నార్లాపురంకు బయలుదేరారు. మార్గమధ్యలో వాగుపై ఉన్న …
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని మేడారంలో గల జంపన్న వాగులో రెడ్డిగూడెంకు చెందిన పల్లపు తరుణ్ అనే బాలుడు గల్లంతయ్యాడు. తరుణ్ గ్రామానికి చెందిన మరో ఇద్దరు బాలురతో కలిసి ముగ్గురు నార్లాపురంకు బయలుదేరారు. మార్గమధ్యలో వాగుపై ఉన్న బ్రడ్జి పైనుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో తరుణ్, మరో బాలుడు లోలెవల్ కాజ్వేపై నుంచి వాగు దాటుతుండగా మరో బాలుడు జంట వంతెనల పైనుంచి వెళ్లాడు. కాగా, వాగు దాటుతుండగా వాగులో పడి గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్లు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పటాన్చెరు మండలం చి న్న కంజర్ల వద్ద చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో పెద్దకంజర్ల గ్రా మానికి చెందిన మంగలి రాములు(55), కుమార్(32) ఇద్దరు …
రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్లు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పటాన్చెరు మండలం చి న్న కంజర్ల వద్ద చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో పెద్దకంజర్ల గ్రా మానికి చెందిన మంగలి రాములు(55), కుమార్(32) ఇద్దరు మృతి చెందారు. బేగంపేటకి చెందిన మరో ఇద్దరు యువకులు వినోద్, జగదీష్కు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సభ్య సమాజం అసహ్యించుకునే పని చేసింది ఓ మహిళ. అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడన్న కారణంతో కన్న కొడుకు కడతేర్చింది ఓ తల్లి. తల్లి అనడానికే అనర్హురాలైన ఆ మహిళ పేరు ఉషా. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచి పల్లిలో ఈ …
సభ్య సమాజం అసహ్యించుకునే పని చేసింది ఓ మహిళ. అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడన్న కారణంతో కన్న కొడుకు కడతేర్చింది ఓ తల్లి. తల్లి అనడానికే అనర్హురాలైన ఆ మహిళ పేరు ఉషా. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచి పల్లిలో ఈ దారుణం జరిగింది. ప్రియుని సహకారంతో కన్న కొడుకును చంపేసి.. ఏకంగా రాష్ట్ర సరిహద్దు దాటి మరీ ఖననం చేసి వచ్చిన ఉదంతం ఇది. స్థానికు లిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిజం నిగ్గు తేల్చారు.జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసింది ఉషా అనే మహిళ. రెండు రోజుల క్రితం చిన్న కొడుకుని హత్య చేసింది కన్న తల్లి. ఇందుకు ఆమె ప్రియుడు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు. కొడుకును చంపేసిన తల్లి, ఆమె ప్రియుడు శవాన్ని ఏకంగా రాష్ట్ర సరిహద్దు దాటించి.. తెలంగాణలోని కోదాడకు సమీపంలో పూడ్చేశారు.
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం లో బుధవారం చోటు చేసుకుంది.మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం కంసానపల్లి గ్రామానికి చెందిన తిరుపతి (35) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఎయిర్ …
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం లో బుధవారం చోటు చేసుకుంది.మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం కంసానపల్లి గ్రామానికి చెందిన తిరుపతి (35) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఎయిర్ టెల్ టవర్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కురిసిన వర్షానికి పనుల నిమిత్తం వెళ్లగా.. తిరుపతి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కారు బాంబు పేలుడు ఘటనలో 19 మంది మృతిచెందారు.ఈ ఘటన ఉత్తర సిరియాలో జరిగింది. 80 మంది గాయపడ్డారు. అలెప్పొ ప్రావిన్సులో ఉన్న అల్ బాబ్ జిల్లా పట్టణంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కును ఉగ్రవాదులు పేల్చారు. …
కారు బాంబు పేలుడు ఘటనలో 19 మంది మృతిచెందారు.ఈ ఘటన ఉత్తర సిరియాలో జరిగింది. 80 మంది గాయపడ్డారు. అలెప్పొ ప్రావిన్సులో ఉన్న అల్ బాబ్ జిల్లా పట్టణంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కును ఉగ్రవాదులు పేల్చారు. ఈ దాడి వెనుక ఐపీజీ లేదా పీకేకే ఉగ్రవాద గ్రూపు ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. అల్ బాబ్ పట్టణంలో దాడి జరగడం వారంలోనే ఇది రెండవసారి. ఆదివారం చెక్ పాయింట్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అల్ బాబ్ పట్టణాన్ని 2017లో సిరియా ఆర్మీ విముక్తి చేసింది. టర్కీ బోర్డర్ సమీపంలో ఉన్న ఈ పట్టణం నుంచి ఉగ్రవాదులను ఎరివేసేందుకు 2016లో ఏడు నెలల ఆపరేషన్ చేపట్టారు.
ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు, తల్లి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఢిల్లీకి సమీపం లోని నోయిడాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 27 ఏళ్ల ఓ మహిళకు నెల లు నిండడంతో పురిటి నొప్పులు …
ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు, తల్లి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఢిల్లీకి సమీపం లోని నోయిడాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 27 ఏళ్ల ఓ మహిళకు నెల లు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం కోసమని ఆమె స్థానికంగా ఉన్న ఓ క్లినిక్కు వెళ్లిం ది. అక్కడ వైద్యుడు ఆమెకు ప్రసవం చేశాడు. కానీ ప్రసవమైన కొద్ది క్షణాల్లోనే తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పో యారు. దీంతో తల్లి, శిశువు మృతదేహాలను ఆస్పత్రి బయట పడేసి క్లినిక్కు తాళం వేసి పరారీ అయ్యా డు. ఘటనాస్థలికి చేరుకున్న నోయిడా పోలీసులు.. తల్లీబిడ్డ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరి మృతికి కారణమైన డాక్టర్ను సాయం త్రం అరెస్టు చేశారు. ఈ క్లినిక్కు ప్రభుత్వ గుర్తింపు ఉందా? లేదా? అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆటోతో పాటు మారణాయుధాలు స్వా ధీనం చేసుకున్నారు. నిందితులు పశ్చిమగోదావరి జిల్లా చిలకలపూడికి చెందిన వారిగా …
కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆటోతో పాటు మారణాయుధాలు స్వా ధీనం చేసుకున్నారు. నిందితులు పశ్చిమగోదావరి జిల్లా చిలకలపూడికి చెందిన వారిగా గుర్తించారు. రెక్కీ నిర్వహించి హత్యలకు పాల్పడ్డాట్లు పోలీసులు తెలిపారు.విస్సన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు.. ట్రిపుల్ మర్డర్ అని పోలీసుల విచా రణలో తేలింది. రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేసి ముగ్గుర్ని హత్య చేశారు వెంకన్న దంపతులు. మృతుడు చిన్నస్వామి భార్యతో దాసరి వెంకన్నకు వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. దీంతో చిన్నస్వామి, దాసరి వెంకన్న మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అతణ్ని చంపేయాలని దాసరి వెం కన్న ప్లాన్ చేశాడని చెప్పారు. చినస్వామికి మద్యం తాగించి హత్యలకు కుట్ర పన్నారని పోలీసులు వివరించారు.నూజివీడు వెళ్దామని చిన్నస్వామి దంపతులతోపాటు వారి కూతురుని ఆటోలో తీసుకెళ్లా రు దాసరి వెంకన్న దంపతులు. దారి మధ్యలోనే వారిని హతమార్చి… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, తప్పించుకుందామనుకున్నారు. ముచ్చినపల్లి మామిడి తోట వద్దకు రాగానే ఆటో ఆపి చినస్వామిపై మారణాయుధాలతో దాడి చేశాడు వెంకన్న. అది చూసి పారిపోతున్న భార్య తిరుపతమ్మను రాడ్డుతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతుల కుమార్తెను గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైం దని పోలీసులు తెలిపారు. ఆటో కల్వర్ట్ను ఢీ కొట్టడంతో యాక్సిడెండ్ జరిగిందని మొదట అందరిని నమ్మించారు. నిందితుల నుండి ఆటోను, మారణాయుధాలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసులకు దొరికిన క్లూస్ ఆధారంగా గంటల వ్యవధిలోనే ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించారు.
లాక్డౌన్ మధ్య కేరళలో పిల్లల అశ్లీల వీడియోలు, ఫొటోలను ఆన్లైన్లో ప్రసారం చేసినందుకు 41 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఐటీ అవగాహన ఉన్న యువకులు, ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో పనిచేసేవారు ఉన్నారు. కేరళ పోలీసులు సైబర్డోమ్ సహాయంతో ఆపరేషన్ పీ …
లాక్డౌన్ మధ్య కేరళలో పిల్లల అశ్లీల వీడియోలు, ఫొటోలను ఆన్లైన్లో ప్రసారం చేసినందుకు 41 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఐటీ అవగాహన ఉన్న యువకులు, ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో పనిచేసేవారు ఉన్నారు. కేరళ పోలీసులు సైబర్డోమ్ సహాయంతో ఆపరేషన్ పీ హంట్ 20.2 లో నిర్వహించిన హైటెక్ దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 362 ప్రదేశాలలో దాడులు నిర్వ హించి మొత్తం 268 కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు వంటి 285 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్నారుల అశ్లీల చిత్రాలను ప్రచారం చేయడం, చూడటం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం వంటి ఆరోపణలపై నిందితులపై అభియోగాలు మోపారు. ఎర్నాకుళం నగరంలో ముగ్గురిని, గ్రామీణ ప్రాంతాలలో ఆరుగురిని, తిరువనంతపురం నగరంలో ఇద్దరిని, గ్రామీణంలో నలుగురిని అరెస్టు చేశారు. కాగా, మలప్పురంలో 47, తిరువనంతపురం నగరంలో నాలుగు, గ్రామీణ ప్రాంతాల్లో 27 కేసులు నమోదయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవిడ్ -19 కాలంలో పిల్లలపై లైంగిక దోపిడీలు పెరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో సైబర్ సెల్ నిఘా తీవ్రం చేసింది. డార్క్నెట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫాంలను ఉపయోగించి అశ్లీల ఫొటోలు, వీడియోలను సృష్టించడం ద్వారా నిందితులు పిల్లలను దోపిడీ చేస్తారు. ఈ నేరం వెనుక ఉన్నత వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ‘పీ హంట్’ ను సైబర్డోమ్ కింద కౌంటర్ చైల్డ్ లైంగిక దోపిడీ బృందం నిర్వహిస్తున్నది.చైల్డ్ పోర్న్ పంచుకుంటున్న వాట్సాప్ గ్రూపులను సైబర్డోమ్ బృందం గుర్తించింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫాంలపై ఎక్కువ గ్రూపులు సృష్టించారు. పోలీసుల దృష్టిని నివారించడానికి ఈ గ్రూపులకు సందేహించని రీతిలో ‘కరోనా లైఫ్’ వంటి పేర్లు పెట్టారు. గ్రూపుల్లో చాలా చాటింగ్లు ఉన్నందున అరెస్టు చేసిన వారిలో కొందరు పిల్లలను అక్రమ రవాణాకు పాల్పడవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్రూపుల్లో భాగమైన 400 మంది గురించి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ రాష్ట్ర పోలీసులకు సమాచారమిచ్చింది. దీని ద్వారా పోలీసులు వారి ఐపీ చిరునామాలు, చిత్రాలు, వీడియోలను ప్రసారం చేసే వ్యక్తుల గురించి ఇతర సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర పోలీసు చీఫ్ లోక్నాథ్ బెహ్రా సూచనల మేరకు సైబర్ డోమ్ నోడల్ ఆఫీసర్ మనోజ్ అబ్రహం నేతృత్వంలో పోలీసులు చర్య తీసుకున్నారు.
రాష్ర్టంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాదల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహబూబా బాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసు కుంది. ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని తనువు చాలించింది. మరొక ఘటనలో జగిత్యాల జిల్లా …
రాష్ర్టంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాదల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహబూబా బాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసు కుంది. ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని తనువు చాలించింది. మరొక ఘటనలో జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం హస్నాబాద్కు చెందిన వెంకటేష్ అనే ఇంటర్ విద్యార్థి ఎంసెట్ లో మార్కులు రాలేదని మనస్తాపం చెందిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.